Wednesday, April 24, 2024
- Advertisement -

మూడో పెళ్లికి చేసుకుంటున్న ‘దేవి’ హీరోయిన్..!

- Advertisement -

సీనియర్ నటుడు విజయ్ కుమార్ అలాగే ఒకప్పటి క్రేజీ హీరోయిన్ మంజుల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వీరికి నలుగురు అమ్మాయిలు ఒక కొడుకు. నలుగురిలో ముగ్గురు టాలీవుడ్ లో నటించారు. ఈయన రెండో కుమార్తె వనితా ‘దేవి’ చిత్రంలో నటించింది. మూడో కుమార్తె ప్రీతి.. ‘రుక్మిణి’ ‘మా అన్నయ్య’ వంటి చిత్రాల్లో నటించింది.

ఇక నాలుగవ అమ్మాయి శ్రీదేవి.. మన ప్రభాస్ మొదటి చిత్రం ‘ఈశ్వర్’ లో హీరోయిన్ గా నటించింది. ఇది పక్కన పెడితే.. రెండో కుమార్తె వనితా నిత్యం ఏదో ఒక వివాదంలో ఉంటూ వార్తల్లో నిలిస్తూ ఉంటుంది. ఇప్పటికే రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు 3వ పెళ్లి చేసుకోవడానికి రెడీ అవ్వడం వైరల్ గా మారింది. జూన్ 27న చెన్నైలో ఈమె మూడవ పెళ్లని తెలుస్తోంది. పలు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన పీటర్ పాల్ అనే వ్యక్తిని వనితా పెళ్ళాడబోతుందట.

వనితా అఫీషియల్ గా వెడ్డింగ్ కార్డ్ ని కూడా మీడియాకు ముందుకు తీసుకు రావడం గమనార్హం. 2000వ సంవత్సరంలో నటుడు ఆకాష్ ను పెళ్లి చేసుకుంది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. అయితే వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో 2005లో విడాకులు తీసుకున్నారు. తరువాత ఆనంద్ జయ రాజన్ అనే బిజినెస్ మెన్ ను 2007లో రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికి కూడా ఓ కూతురు ఉంది. ఇప్పుడు వనిత వయసు 40 ఏళ్ళు.. అయినప్పటికీ 3వ పెళ్లి చేసుకోవడానికి సిద్దం అవుతుండటం అందరికి షాక్ ఇస్తోంది.

విలన్ సంపత్ రాజ్.. భార్యకు విడాకులు ఎందుకు ఇచ్చాడంటే ?

విష్ణు ప్రియతో అవినాష్ పెళ్లి.. శ్రీముఖి దగ్గర ఉండి ఇలా..!

సమంత ను అలా చూడగానే షాకాయ్యా : మురళీ మోహన్

నయన తార నా కాపురంను నాశనం చేసింది : ప్రభుదేవా భార్య

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -