Saturday, April 20, 2024
- Advertisement -

రాత్రి లైట్లు ఆఫ్ చేసి ఈ ముగ్గురు హౌస్ లో అలా చేశారు : కరాటే కళ్యాణి

- Advertisement -

మొనాల్ గజ్జర్, అఖిల్, అభిజిత్ బిగ్ బాస్ హౌస్‌లో ఏదో జరుగుతున్నట్లు రోజు చూపిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ హౌస్ నుంచి రెండో వారం ఎలిమినేట్ అయిన కరాటే కళ్యాణి.. హౌస్ లోని ఎఫైర్ల గుట్టుపై ఓపెన్ అయ్యింది. బిగ్ బాస్ హౌస్ లో చాలా ఎఫైర్లు నడుస్తున్నాయని చెప్పింది.

కళ్యాణి మాట్లాడుతూ.. మొనాల్, అభిజిత్, అఖిల్.. ఈ ముగ్గురి మధ్య ఏదో నడుస్తున్నట్టు.. హౌస్ లో అందరికి అనిపించింది. వాళ్ల ముగ్గుర్నీ గమనిస్తే ఎప్పుడూ అఖిల్-మొనాల్ కనిపిస్తారు.. లేదంటే.. అభిజిత్-మోనాల్‌లు కనిపిస్తారు. అంతేతప్ప వేరే వాళ్లతో వాళ్లు ఉండరు. వాళ్లు సెపరేట్‌గా రాత్రి పన్నెండు.. ఒంటిగంట అయినా లైట్లు ఆఫ్ చేసుకుని కూర్చుని మాట్లాడుకుంటారు. దీని బట్టి చూస్తే వారి మధ్య ఏదో ఉందని ఈజీగా అర్దం అవుతోంది. అలాగే.. అరియానా గ్లోరి- మొహబూబ్‌లు కూడా చాలా క్లోజ్‌గా ఉంటున్నారు.

అది మేం కూడా చూశాం. మరి అది లవ్వా-ఫ్రెండ్ షిప్ అనేది తెలియదు. అలాగే అభిజిత్-హారికలు కూడా మొదలుపెట్టారు. వీళ్లే కాదు.. సుజాత కూడా కొన్ని నడిపిస్తుంది. వయసులో ఉన్న అమ్మాయిలు-అబ్బాయిలు ఒకేచోట ఉన్నప్పుడు ఏదొక విషయంలో నచ్చేస్తారు కదా.. అలా నచ్చి హౌస్‌లో వాళ్ల వాళ్ల పనిచేస్తున్నారు. వాళ్ల లవ్ ట్రాక్ నిజంగానే ఉందా? లేదంటే టైం పాస్‌కా అన్నది అప్పుడే చెప్పలేం’ అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.

కండలు తప్ప బుర్ర పెంచలే అంటూ మెహబూబ్ పై ట్రోలింగ్..!

అబ్బాయిలు ఆంటీలతోనే అలా చేస్తారు : సునయన హాట్ కామెంట్స్

పెళ్లి చేసుకోబోతున్నా.. అందుకే షోస్ చేయట్లేదు : శ్రీముఖి

దివి ప్రేమించిన అబ్బాయిని ఎందుకు వదిలేసిందో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -