Wednesday, April 24, 2024
- Advertisement -

తన సీమంతం పోటోలను షేర్ చేసిన రమ్యకృష్ణ..!

- Advertisement -

రమ్యకృష్ణ.. సౌత్ లో అందరి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. రిసెంట్ గా బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో జీవించారు. ఆమె తప్ప ఎవరు చేయలేనంతగా ఆ పాత్రకు రమ్యకృష్ణ ప్రాణం పోశారు. రమ్యకృష్ణ గారు ప్రముఖ దర్శకుడైన కృష్ణవంశీగారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

వీరి పెళ్లి గురించి కూడా చాలా కాలం ఎవరికి తెలియదు. వీరికి ఒక బాబు ఉన్నాడు. అయితే కృష్ణవంశీతో రమ్యకృష్ణకు విభేదాలు వచ్చాయని.. విడిపోయారని.. అందుకే రమ్యకృష్ణ చెన్నైలో ఉంటుందన్న రూమర్స్ ఆ మధ్య కాలంలో తెగ వచ్చాయి. అయితే ఈ వార్తలపై కృష్ణవంశీ క్లారిటీ గతంలోనే ఇచ్చాడు. తమ మధ్య ఎలాంటి మనస్పర్దాలు లేవని చాలా హ్యాపీగా ఉన్నామని సోషల్ మీడియాలో వచ్చే రూమర్స్ నిజం కాదని ఆయన చెప్పాడు.

ఇక రమ్యకృష్ణ కూడా ఈ మధ్య కృష్ణవంశీతో ఉన్న పోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే రమ్యకృష్ణ గారి పెళ్లి ఫోటోలు ఎప్పుడు బయటకు రాలేదు. అయితే ఆమె రీసెంట్ గా తన సీమంతానికి సంబంధించిన ఫోటోస్ ని షేర్ చేసింది. ఆ ఫోటోస్ చూసినవారంతా.. మీ లైఫ్ లో బ్యూటీఫుల్ మూమెంట్స్ ను షేర్ చేసుకున్నందుకు చాలా థాంక్స్ అంటూ పెడుతున్నారు. ఆ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రమ్యకృష్ణ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న రంగమార్తండ సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.

భార్య తేజస్వినితో దిల్ రాజు ఫోటో షూట్.. అదిరింది..!

ఒకేసారి 20కేజీలు తగ్గిన నమిత.. చూస్తే షాక్.!

1000 మందికి ప్రాణం పోసిన మహేష్ బాబు..!

హైపర్ ఆది వెన్నుపోటు పై అదిరే అభి పంచ్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -