Thursday, April 25, 2024
- Advertisement -

నాగ‌ర్జున మేన‌కోడ‌లుతో ఎఫైర్ సాగిస్తున్న అడ‌వి శేష్‌

- Advertisement -

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మొదటి సినిమా అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయిలో హీరోయిన్‌గా న‌టించిన నాగ‌ర్జున మేన‌కోడ‌లు సుప్రియ. ఈ సినిమా త‌రువాత ఆమె చాలాకాలం పాటు సినిమాల‌కు దూరంగా ఉంది. అన్న‌పూర్ణ స్టూడియోకు సంబంధించిన ప‌నులు చూసుకుంటు చాలా బిజీగా ఉంది సుప్రియ. ఆమె చాలాకాలం త‌రువాత అడ‌వి శేష్ హీరోగా న‌టించిన గూఢ‌చారి సినిమాలో న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సూప‌ర్ హిట్‌గా నిలిచింది.తాజాగా వీరిద్ద‌రికి సంబంధించిన న్యూస్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. వీరిద్ద‌రు చాలాకాలం నుంచి ప్రేమించుకుంటున్నార‌ట‌. దీనిలో భాగంగానే వీరు పెళ్లికి కూడా రెడీ అవుతున్నార‌ని స‌మాచారం.

అడ‌వి శేష్ మీద ప్రేమ‌తోనే సుప్రియ గూఢ‌చారి సినిమాలో న‌టించింద‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీనికి త‌గిన‌ట్లుగానే అడ‌వి శేష్ త‌న ట్విట్ట‌ర్‌లో త్వ‌ర‌లోనే పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నానంటూఓ పోస్ట్ పెట్టాడు. దీంతో వీరిద్ద‌రు పెళ్లికి సంబంధించిన న్యూస్ అనే అంద‌రు ఫిక్స్ అయిపోయారు.వీరు పెళ్లికి సుప్రియ కుటుంబం కూడా అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. అన్నీ కుదిరితే డెస్టినేషన్ వెడ్డింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నార. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల‌ను అంగీక‌రించే బాధ్య‌త స‌మంతకు అప్పగించార‌ట ఈ జంట‌. ఈ విష‌యంలో స‌క్సెస్ అయిన స‌మంత , వారికి పెళ్లికి సంబంధించిన ప‌నులను కూడా మొదలుపెట్టింద‌ట‌. దీనికి సంబంధించిన అధికార ప్రకటన కూడా రాబోతుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -