హీరోయిన్ అమలాపాల్ సినిమాలలో కన్నా వార్తలతోనే ఎక్కువు జీవనం సాగిస్తుంది. నిత్యం వివాదాలతో సావాసం చేస్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ మధ్య కాస్తా సినిమాల మీద ఫోకస్ పెట్టినట్లుంది ఈ భామ.సోషల్ మీడియాలో చాల యాక్టివ్గా ఉంటుంది అమలాపాల్.ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే.తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ ఫోటోని షేర్ చేసింది.లుంగి ఎగట్టి మరి మగవారికి తాను తక్కువేం కాదని చెప్పకనే చెప్పింది. పిక్కలపైకి ఎర్ర లుంగీ కట్టి హడావుడి చేస్తోంది. `వెల్ కం టు ద ల్యాండ్ ఆప్ లుంగీ` అంటూ కొటేషన్ కూడా ఇచ్చింది.
పైన బులుగు టీషర్టు.. కింద ఎర్ర లుంగీ ఆ కాంబినేషనే యమ రంజుగా ఉందంటూ యూత్ ఫిదా అయిపోతున్నారు. లుంగీ కట్టులో ఉన్న అమలాపాల్ అలా ఓ లుక్కిచ్చి పరేషాన్ చేసింది. అమలాపాల్ లుంగీ లుక్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది. విడాకులు తీసుకున్న తరువాత అమలాపాల్ అందాల ఆరబోతకు హద్దులు లేవని చెప్పకనే చెప్పింది.ప్రస్తుతం ఆమె చేతిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతోనే ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=GdvE16SBtoc