కొందరు సెలబ్రిటీలు తరుచుగా వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో యాంకర్ అనసూయ కూడా ఒకరు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికి కాలేజీ అమ్మాయిలా హుషారు ప్రదర్శించే ఆమెను ఇప్పటివరకూ యాంకర్ గా బుల్లితెర మీదా.. నటిగా వెండితెర మీద చూసినోళ్లకు.. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో తనలోని మరో యాంగిల్ ను చూపించి ఇరగదీసింది అనసూయ.
జబర్దస్త్ ద్వారా బాగా ఫాపులర్ అయిన అనసూయ.. యాంకరింగ్ రొమాంటిక్ గా ఎలా ఉంటుందో ప్రేక్షకులకు చూపించింది. తన మాటలు.. చేతలతోనే కాదు.. తన వస్త్రధారణతో కిక్ ఇచ్చే అనసూయ తాజాగా ఒక షోలో ఏకంగా స్టెప్పులేసేసి అదరగొట్టేసింది. అందుకు సంబంధించిన ప్రోమో ఒకటి వైరల్ అవుతోంది. అలనాటి హిట్ సాంగ్ బలపం పట్టి భామ ఒళ్లో పాటకు శేఖర్ మాస్టర్ తో కలిసి అదిరిపోయే స్టేపులు వేసింది.
పాటలో లీనమైపోయి తన నడుమందాల్ని చూపించింది. అంతటితో ఆగకుండా శేఖర్ మాస్టర్ వెనకేలా కూర్చుని అతని కళ్లలోకి చూస్తూ మత్తెక్కించింది. ఇప్పటివరకు చూపించని సరికొత్త టాలెంట్ ను అనసూయ చూపించిందన్న మాట వినిపిస్తోంది. మీరు కూడా ఆ ప్రోమోను ఓ సారి చూసేయండి.