Wednesday, April 24, 2024
- Advertisement -

యాంకర్ శ్రీముఖి పరువు తీసిన భాను శ్రీ..!

- Advertisement -

అదిరింది షో ని బొమ్మ అదిరిందిగా మార్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొందరి స్థానాలు కూడా మారాయి. యాంకర్స్ గా ఉన్న రవి, భాను శ్రీను ప్లేసులో యాంకర్ శ్రీముఖి వచ్చింది. జడ్జీగా ఉన్న నవదీప్ స్థానంలో జానీ మాస్టర్ వచ్చారు. మొదటి ఎపిసోడ్‌తోనే సంచలనం సృష్టించింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. బొమ్మ అదిరింది షో నుండి తనని తీసివేయడంపై భాను శ్రీ హర్ట్ అయింది.

భాను శ్రీ మళ్లీ బొమ్మ అదిరింది షోకి రావాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పరోక్షంగా తనకు కూడా బొమ్మ అదిరిందిలోకి రావాలనే కోరిక ఉందని తెలిపింది భాను. జీ తెలుగులో దసరా ఈవెంట్ చాలా బాగా జరిగింది. చిరంజీవి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి నమస్కరించి వ్రాయునది అంటూ ఓ లెటర్ చుట్టూ ఈవెంట్‌ను తిప్పారు, ఆ లెటర్‌లో ఏముందో శ్రీముఖి చెప్పదు. గెస్ట్‌లుగా వచ్చిన నాగబాబు, అనసూయలు ఆ లెటర్ చదువుతారు కానీ ఏదీ చెప్పరు. ఆ లెటర్ చదివేందుకు తన ఫ్రెండ్ భాను శ్రీ వస్తుందని శ్రీముఖి చెపింది. అయితే అలా వచ్చిన భాను శ్రీ మాత్రం శ్రీముఖికి వెన్ను పోటు పొడిచింది.

ఆ లెటర్‌లో ఏముందో చదవని అంటే.. తన మనసులో ఉన్నది చదివేసింది. ఆ దెబ్బకు శ్రీముఖి మొహం మాడిపోయింది. ఆ లెటర్ లో ఉన్నది చదవుకుండా తన మనసులో ఉన్నది భానుశ్రీ చదవడంతో అందరూ షాక్ అయ్యారు. బొమ్మ అదిరింది షోలో నా యాంకరింగ్ బాగా లేదు. భాను శ్రీ యాంకరింగే బాగుంది. మళ్లీ భాను శ్రీనే యాంకర్‌గా తీసుకోండి అని శ్రీముఖి రాసినట్టుగా భాను శ్రీ చదివి వినిపించింది. ఈ దెబ్బతో శ్రీముఖి షాక్ అయింది. ఫ్రెండ్ అని పిలిస్తే ఇలా చేస్తావా? అని భానుపై శ్రీముఖి ఫైర్ అయింది.

గుడ్ న్యూస్ : సినిమాలో పోలీస్ గా వంటలక్క..!

35 ఏళ్ళ వయసులో అనసూయ ఎలా రెచ్చిపోయిందో చూడండి..!

డబ్బుల విషయంలో అమ్మ రాజశేఖర్ మోసం చేశాడు : సమీర్

హీరోయిన్ సంఘవి గుర్తుందా ? ఇప్పుడేం చేస్తుందంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -