- Advertisement -
రోడ్డు ప్రమాదంలో భోజ్పురి నటి మనీషా రాయ్ దుర్మరణం పాలైంది.ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. సహనటుడు సంజీవ్ మిశ్రాతో కలిసి ఆమె మోటర్ సైకిల్పై షూటింగ్కు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుకాల నుంచి ఓ కారు వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ మనీషా ఘటనాస్థలంలోనే మృతి చెందారు.
మిశ్రాకు గాయాలు కాగా, ఆయన్ని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన బల్లియాలోని చిట్టౌని గ్రామంలో జరిగింది.ఖోబర్ అనే లఘు చిత్రం ద్వారా మనీషా పాపులర్ అయ్యారు. ఖోబర్ అనే లఘు చిత్రం ద్వారా మనీషా పాపులర్ అయ్యారు.