Friday, March 29, 2024
- Advertisement -

అబ్బబ్బ… చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది

- Advertisement -

తెలుగు సినిమాల్లో ఎట్ ప్రజెంట్ సాలిడ్ ఫిగర్లుగా నోటెడైనా వారు రియల్ గా మనకు కనిపిస్తే వదిలిపెడతామా చెప్పండి. చేతితో టచ్ చేయకపోయినా ..కళ్లతో గిల్లినంత పనిచేస్తాం. అందుల్లో ఒక హీరోయిన్ అయితే అలా చేస్తాం. ఎట్ ఎ టైమ్ ముగ్గురు హీరోయిన్లు మన కళ్ళముందుకు వస్తే ఎం చేస్తాం చెప్పండి. ఏం చేయాలో తెలియక గోళ్లు గిల్లుకుంటూ కొరుక్కుంటూ కూర్చుంటాం. ఇపుడదే పని వైజాగ్ వాసులు చేశారు.

వైజాగ్ లోని ఎంతో ఫేమస్ సెంటరైన జగదాంబ సెంటర్లో ప్రముఖ కేఎల్‌ఎం ఫ్యాషన్‌మాల్ తన న్యూ షాప్ ను ఓపెన్ చేసింది. ఈషాప్ కు ఏదో చిన్న తారలను తీసుకువస్తే బాగోదనుకుందో ఏమో …ఏకంగా టాలీవుడ్ లీడింగ్ గాళ్స్ ను తీసుకువచ్చి రచ్చ చేసేసింది. వీరిలో కసక్ .కామ్ అనిపించే….కాథరీన్ తెరిసా,ముచ్చెమటలు పట్టించే… మెహ్రీన్ కౌర్,గుండెలను పిండేసే అర్జున్ రెడ్డి ఫేం శాలిని పాండేలు వచ్చారు.

వీరు రావడం జనాలను కంట్రోల్ చేయడం అక్కడవారి వల్ల కాలేదు. పరిస్థితి చూసాక ఇది మరింత ముదురుతుందేమోనని లోకల్ పోలీసుల సాయం కూడా తీసుకుని ఈవెంట్ ను నడిపినట్లు తెలుస్తుంది.మొత్తానికి వస్త్ర దుఖాణం ఒక్కొక్కరు ఒక్కో రకంగా కనిపించి ఖంగుతినిపించారు. షాలిని పాండే ,క్యాథరిన్ లు అయితే ఫొటోగ్రాఫర్లకు తమ నాభి అందాలను చూపించేశారు.ఇవి చూసాక ఎవరికైనా సరే చూసేకొద్ది చూడాలనిపిస్తుంటుంది అనిపించకమానదు.ఏం కాదంటారా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -