Saturday, April 20, 2024
- Advertisement -

17 ఏళ్ళ తర్వాత రుచి చూస్తున్న చిరంజీవి

- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం సై రా నరసింహ రెడ్డి సినిమా కి సంబందించిన పనుల తో తో బిజీ గా గడుపుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా ని అక్టోబర్ లో విడుదల చేయాలని ఫిలిం యూనిట్ నిర్ణయించిన సంగతి మన అందరికీ తెలిసిందే. సినిమా ఔట్పుట్ బాగా రావడం తో నిడివి విషయం లో కూడా జాగ్రత్త గా ఉండాలనే ధ్యాస తో సినిమా యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది.

ఆసక్తికర విషయం ఏంటి అంటే, ఈ సినిమా విజయం సాధిస్తే, దాదాపు గా 17 ఏళ్ళ తర్వాత చిరంజీవి ఒక పెద్ద విజయం సాధించినట్టు అవుతుంది. చిరంజీవి కెరీర్ లో 17 ఏళ్ళ క్రితం ఇంద్ర అనే సినిమా వచ్చి పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మళ్ళీ చిరంజీవి రుచి చూడలేదు. మొన్న మొన్న వచ్చిన ఖైదీ నంబర్ 150 కూడా హిట్ చేశారు కానీ స్వయం గా హిట్ అయిన సినిమా అయితే కాదు.

సురేందర్ రెడ్డి ఈ సినిమా కి దర్శకుడు. ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. నయనతార,అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, మరియు ఇతరులు ఈ సినిమా లో ముఖ్య పాత్ర లు పోషించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -