Thursday, April 25, 2024
- Advertisement -

ప్రస్తుతం హీరో రాజశేఖర్ పరిస్థితి ఎలా ఉందంటే ?

- Advertisement -

హీరో రాజశేఖర్ ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ హాస్పిటల్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా ఐసియూలో ఉండటంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందారు.

ఈ క్రమంలో తాజాగా (మంగళవారం) ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుపుతూ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. రాజశేఖర్ ఆరోగ్యం మెల్లిగా కుదుట పడుతుందని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని.. చికిత్సకు ఆయన శరీరం సహకరిస్తోందని బులెటిన్‌లో పేర్కొన్నారు. నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్ తొలగించామని, ప్లాస్మా థెరపీతో పాటు సైటోసోర్బ్ థెరపీ ద్వారా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

ప్రసుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందని డాక్టర్లు చెప్పారు. ఇటీవలే తనతో పాటు తన ఇద్దరు కూతుళ్లు శివాత్మిక, శివాని, భార్య జీవిత కరోనా బారిన పడ్డారు. కొన్ని రోజుల్లోనే జీవిత, వాళ్ళ ఇద్దరు కూతుళ్లు కరోనా నుంచి కోలుకున్నారు. ఒక్క రాజశేఖర్ మాత్రమే ఇంకా కరోనాతో పోరాడుతూ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన కూడా తొందర కోలుకుని ఆరోగ్యంతో తిరిగిరావలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

లాడ్జిలో హీరోయిన్ అలా.. కేస్ ఫైల్.. ఏం చేసింది ?

అనసూయ సారీ వీడియో వైరల్.. చూసేయండి..!

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -