Saturday, April 20, 2024
- Advertisement -

హీరో ధనుష్ పిల్లలను చూశారా ?

- Advertisement -

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అల్లుడు స్టార్ హీరో ధనుష్.. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ సమయంలో అందరు హీరోల మాదిరిగానే ఈయన కూడా కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తున్నాడు. ధనుషులు కొడుకు ఫోటోలను చాలా కాలం తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ ఫోటోల్లో వారిని చూసిన రజినీకాంత్ ఫ్యాన్స్ మరియు ధనుష్ ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పిల్లలు ఇంత పెద్దగా అయ్యారా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. రజినీకాంత్ తర్వాత ఆయన వారసులుగా కూతుర్లు సినిమా రంగంలో అడుగు పెట్టారు. అయితే వారు నటనలో ఎంట్రీ ఇవ్వలేదు. అయితే రజినీకాంత్ మనవళ్లు అయిన వీరిద్దరు త్వరలోనే హీరోలుగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

తండ్రి మరియు తాత వారసత్వంతో వీరిద్దరు హీరోలుగా ఎంట్రీ ఇస్తే చూడాలని ఆశగా ఉంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఖాళీ సమయంను ధనుష్ ఇంటి పైన చల్లని సాయంత్రాన పిల్లలతో కబుర్లు చెబుతున్నట్లుగా ఈ ఫొటో చూస్తుంటే అనిపిస్తుంది కదా. ప్రస్తుతం ధనుష్ రెండు మూడు ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. కరోనా పోయిన వెంటనే వాటిని ప్రారంభించే అవకాశం ఉంది.

చిరు సిగ్గు పడ్డారు.. కానీ నేనే రెచ్చిపోయా : రోజా

‘7/జి బృందావన కాలనీ’ హీరోయిన్ విడాకులు ఎందుకు తీసుకుంది ?

పవన్ కళ్యాణ్ అభిమానులపై ఫైర్ అయిన అనసూయ..!

కాబోయే భార్యను పరిచయం చేసిన యాదమ్మరాజు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -