Friday, April 19, 2024
- Advertisement -

రెండు రోజుల వసూళ్లు: ఎవరు

- Advertisement -

అడివి శేష్ మరియు రెజీనా కాసాండ్రా జంటగా నటించిన చిత్రం ఎవరు. ఈ సినిమా కి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లు వస్తున్నాయి. మొదటి రోజున లాగానే ఈ సినిమా రెండో రోజున కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ సినిమా విడుదల అయ్యి అన్ని ఏరియాల్లో మంచి లాభాలని రాబడుతుంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం రెండు రోజుల్లో 2.70 కోట్ల రూపాయలని రాబట్టింది. ఈ సినిమా కచ్చితం గా ఇప్పుడు తెలుగు లో పెద్ద విజయం సాధిస్తుంది అనడం లో ఏం సందేహం లేదు.

రెండు రోజుల్లో ఈ సినిమా ఏ ఏరియా లో ఎంత వసూలు చేసింది అనే వివరాలు కింద చూడొచ్చు.

నైజాం: 1.12 Cr
సీడెడ్: 0.30 Cr
ఉత్తరాంధ్ర: 0.37 Cr
గుంటూరు: 0.20 Cr
ఈస్ట్ గోదావరి: 0.28 Cr
కృష్ణ: 0.23 Cr
వెస్ట్ గోదావరి: 0.13 Cr
నెల్లూరు: 0.07 Cr
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ:: 2.70 Cr

ఈ సినిమా కి రామ్ జీ దర్శకుడు కాగా పీ వీ పీ ఈ సినిమా ని నిర్మించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -