- Advertisement -
అనేక మలుపుల నడుమ కర్ణాటక సీఎంగా జేడీఎస్ నేత కుమార స్వామి రేపు(సోమవారం) ప్రమాణాస్వీకారం చేయనున్నారు.అయితే గూగుల్లో కుమార స్వామి గురించి సెర్చ్ చేస్తుంటే ఆయన భార్య గురించి తెలిసింది. కుమారస్వామి భార్య హీరోయిన్ అన్న సంగతి బయటపడింది.కుమారస్వామి ఒకప్పటి హీరోయిన్ రాధికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.అయితే దీనికి ముందే కుమార స్వామికి 1986లో అనిత అనే మహిళను వివాహం చేసుకున్నారు.
వారికి పుట్టిన బిడ్డే నిఖిల్ గౌడ. ఇతను హీరోగా పరిచియం అయ్యాడు. హీరోయిన్ రాధికను కుమారస్వామి రెండో వివాహం చేసుకున్నారు.2005 లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడగా, 2006 లో వారి వివాహం జరిగింది. వీరిద్దరికీ షమికా అనే కుమార్తె కూడా ఉంది. తమిళంలో దాదాపు 32 చిత్రాల్లో నటించిన రాధికా ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతోంది.