బాలీవుడ్లో వివాస్పద హీరోయిన్ ఎవరు అంటే అందరు ఠక్కన చెప్పే పేరు కంగనా రనౌత్దే. కెరీర్ స్టార్టింగ్ నుంచి వివాదాలతో సావాసం చేస్తు వస్తుంది కంగనా. ఇటీవల ఆమె నటించిన మణికర్ణిక సినిమా పెద్ద వివాదం అయిన సంగతి అందరికి తెలిసిందే. ఝాన్సీ లక్ష్మీ భాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా పెద్ద వివాదంగానే మారింది. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు క్రిష్ మొదట దర్శకత్వం వహించారు.
అయితే సినిమాలో తన పాత్ర ఎక్కువుగా ఉండలని కండిషన్ పెట్టిందట. అయిదే దీనికి క్రిష్ ఒప్పుకొకపోవడంతో, ఏకంగా సినిమా నుంచి క్రిష్ను తప్పించింది కంగనా. సినిమా విడుదల తరువాత క్రిష్ను టార్గెట్ చేసి చాలానే విమర్శలు చేసింది. అయితే కెరీర్ స్టార్టింగ్లో జరిగిన ఓ సంఘటనను మీడియాతో పంచుకుంది కంగనా. బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ గతంలో కంగనా రనౌత్పై చెప్పు విసిరారనే విషయం ఈ గొడవలో బయిటకు వచ్చి సెన్సేషన్ అయ్యింది.
2006లో కంగనా రనౌత్ తాను నటించిన వాహ్ లంహే చిత్రం చూసేందుకు వచ్చిన కంగనా రనౌత్పై హేష్ భట్ చెప్పు విసిరాడట. ఈ విషయాన్ని కంగనా సోదరి రంగోలి ట్విట్ ద్వారా బయటపెట్టింది. మహేష్ భట్పై కోపంతోనే కంగనా ఆయన కూతురు అలియా భట్ మీద చూపిస్తుందని చాలామంది భావిస్తున్నారు. వీరిద్దరు ట్విట్టర్ వేదికగా గొడవ పడుతున్న సంగతి తెలిసిందే.
- Advertisement -
కంగనా రనౌత్పై చెప్పు విసిరిన డైరెక్టర్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -