ఈ మధ్య అమ్మాయిలు మగవారికి ఏమాత్రం తీసుపోమని నిరుపిస్తున్నారు. అన్ని రంగాల్లో మహిళలు ముందున్నారు. మందు కొట్టడంలో మహిళలు ముందు వరుసలో ఉంటున్నారు. తాగిన తరువాత రచ్చ చేయడంలో కూడా మగవారితో పోటీపడుతున్నారు. తాజాగా ఇలాంటి పనే చేసింది కన్నడ హీరోయిన్ రాగిణి ద్వివేది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రాగిణి ద్వివేది. తాను నటించబోయే సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన హాట్ హాట్ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ భామ తాగి రచ్చ రచ్చ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…రాగిణి ఆర్టీఓ అధికారిగా ఉన్న రవి అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోంది. వీరిద్దరు కలిసి బెంగుళూరు బనశంకరి ప్రాంతంలోని రిట్స్ కార్టన్ హోటల్కు వెళ్లారు.
అక్కడే తన మాజీ మాజీ బోయ్ ఫ్రెండ్, బిజినెస్ మేన్ శివ ప్రకాశ్ తన ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రియుడు, మాజీ ప్రియుడు ఒకచోట కలిస్తే సైలెంట్గా ఉంటారా..;? ఎందుకుంటారు నన్ను వదిలేసి వీడితో తిరుగుతున్నావా అంటూ వీరిద్దరు గొడవపడ్డారు.ఈ గొడవ పెరగటంతో, పక్కనే ఉన్న బీర్ బాటిల్ తీసుకుని రవిపై దాడి చేశాడు. రాగిణి, రవిలు అశోక్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శివ ప్రకాశ్ ను అదుపులోకి తీసుకున్నామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ భామ తెలుగులో కూడా నటించింది. నాని నటించిన ‘జండాపై కపిరాజు‘ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించింది రాగిణి ద్వివేది.
- Advertisement -
హోటల్లో రచ్చ చేసిన నాని హీరోయిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -