Friday, March 29, 2024
- Advertisement -

ఎన్ని బిస్కెట్లు వేసిన నీకు ఛాన్స్ ఇవ్వ‌రులే..!

- Advertisement -

ఒక‌ప్పుడు టాలీవుడ్ ఫుల్ ఫామ్ ఉంది హీరోయిన్ ర‌కుల్‌.త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ హీరోలంద‌రితోను న‌టించింది.కాని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అమ్మ‌డి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు.అయితే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో RRR (వ‌ర్కింగ్ టైటిల్‌) సినిమా షూటింగ్ మొద‌లైంది.ఈ సినిమాకు విషెస్ చెబుతు రకుల్ ప్రీత్ ట్విట్ చేసింది.రాజ‌మౌళి ఇండియ‌న్ సినిమా గ‌ర్వ‌ప‌డే ద‌ర్శ‌కుడ‌ని ,రామ్ చ‌ర‌ణ్‌,ఎన్టీఆర్‌లు యాక్టింగ్‌తో పాటు డ్యాన్స్‌ల‌తో కూడా ఇర‌గ‌దీస్తార‌ని చెప్పుకొచ్చింది.ఇప్ప‌డు ర‌కుల్ చేసిన ట్విటే ఆమెకు శాపంగా మారింది.

దీనిని త‌ప్పుగా అర్థం చేసుకున్న ఎన్టీఆర్‌,రామ్ చ‌ర‌ణ్‌ల అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.ద‌య చేసి ఎన్టీఆర్‌ను వ‌దిలిపెట్టి అని ఎన్టీఆర్ అభిమానులు అంటుంటే,చ‌ర‌ణ్ అభిమానులు నువ్వు ఎన్ని బిస్కెట్లు వేసిన చ‌ర‌ణ్‌తో క‌లిసి మ‌ళ్లీ సినిమా చేయ‌లేవ‌ని అంటున్నారు.ఇక నెటిజ‌న్లు అయితే ఎన్ని స్టంట్లు వేసిని రాజ‌మౌళి నీకు అవ‌కాశం ఇవ్వ‌ర‌ని సెటైర్లు వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -