సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కిన సంగతి తెలిసిందే.సావిత్రి పాత్రను కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే.ఈ నెల 9 (బుధవారం)న విడుదలై ఘన విజయం సాధించింది. సినిమాకు అందరి ప్రశంసలు అందుతున్నాయి.అయితే మహనటి సినిమాను చూడాలని ఉందని జెమిని గణేషన్ మొదటి భార్య కుమార్తే బాలీవుడ్ సీనియర్ నటి రేఖ అన్నారు.ఇది తన పిన్ని కథ అని, తన తండ్రి గురించి కూడా సినిమాలో ఉందని అందుకే సినిమా చూడాలని కొరుకుంటున్నాని చెప్పుకొచ్చింది.
మొదటి సావిత్రి జీవిత కథపై తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పిన రేఖ తన తండ్రి గురించి ఎక్కడ చేడుగా చూపిస్తారనే భయంతో ఉందని చేప్పింది రేఖ. తరువాత సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మళ్లీ సినిమా చూడాలని ఉందని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చింది.ఇప్పుడు ఈ సినిమా విడుదలైన తర్వాత తన సోదరి రాధ ద్వారా సినిమా చూడాలని ఉందని నిర్మాతలకు రేఖ తెలియజేసింని సమాచారం.