Saturday, April 20, 2024
- Advertisement -

నేను పిల్లలని కనాలనుకోవడం లేదు: శ్రద్ధ

- Advertisement -

కన్నడ చలన చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టి ప్రస్తుతం దక్షిణాదిన, మరియు నార్త్ ఇండియా లో తన ప్రతిభ ని చాటుతున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్. ఇటీవలే జెర్సీ అనే సినిమా తో పెద్ద విజయం సాధించింది శ్రద్ధ. ఈ సినిమా శ్రద్ధ కి తన కెరీర్ లో నే ఒక పెద్ద స్థానానికి వెళ్ళిపోయింది. పైగా ఇప్పుడు తెలుగు మరియు తమిళం లో ఇంకొన్ని సినిమాలు కూడా చేస్తుంది. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసి శ్రద్ధ ప్రస్తుతం మీడియా అటెన్షన్ ని ఆకర్షించింది.మీ టూ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్న శ్రద్ధ శ్రీనాథ్ ప్రస్తుతం వివాహం గురించి, అత్యాచారాల గురించి, సంతానం గురించి నోరు కదిపింది.

ఇంకా పెళ్ళి చేసుకొని శ్రద్ధ ఇటీవలే సమాజం లో ఆడవాళ్ళ పై జరుగుతున్న అరాచకాల పై పెదవి విప్పుతూ క్రమక్రమం గా అందరిలో నూ మార్పు వస్తుంది అని చెప్పింది. అయితే సంతానం గురించి చెప్తూ, తన బామ్మ కు 15 మంది పిల్లలని, తన తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల ని చెప్పి, తను మాత్రం సంతానం కి దూరం అవ్వాలని, అసలు పిల్లలనే కనరాదని నిర్ణయించుకున్నానని తెలిపింది.

అయితే జరుగుతున్నా కానీ వాటిని బాగా పర్సనల్ గా తీసుకొని శ్రద్ధ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని కొందరు భావిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -