Friday, March 29, 2024
- Advertisement -

చిన్మయి మళ్ళీ అటెన్షన్ కోసం అలా చేస్తుందా

- Advertisement -

చిన్మయి శ్రీపాద.. సమంత కి డబ్బింగ్ చెప్పడం ద్వారా ఎంతో పాపులర్ అయినా ఈమె ఆ మధ్య మీటూ మూమెంట్ లో తమిళ గేయ రచయిత వైరుముత్తు మీద ఆరోపణలు చేసింది. అయితే నేటికీ ఆ ఆరోపణలు నిజం అని తేలలేదు కానీ ఎప్పటికప్పుడు ఆమె మాత్రం ఆయన్ని పబ్లిక్ లో ఆడుకుంటూ వస్తుంది.

“ఇప్పటి వరకు ఒక్క మీడియా సంస్థ కానీ ప్రెస్ వాళ్ళు కానీ వైరముత్తు ఒక మోలెస్టర్ అని ఏడుగురు పైగా మహిళలు చెప్పినా ఒక్కళ్ళు కూడా దాని గురించి రాయలేదు. కానీ అలా చెప్పిన ఆడవాళ్ళ ని మాత్రం మీడియా లో మీటా కాంట్రవర్సయి అంటూ, మీటా వివాదం అంటూ పదాలని జొడ్చి సంభోదిస్తున్నారు. నేను గత ఏడాది అక్టోబర్ నుంచి చూస్తూ నే ఉన్నాను. ఒక్క మీడియా సంస్థ కూడా చెన్నై లో మైకు పట్టుకున్న వైరముత్తు ని నిజాలు అడిగే ధైర్యం చేయడం లేదు. ఏది ఏమైనా కానీ నేను మాత్రం ఈ విషయాన్ని పదే పదే గుర్తు చేస్తూ నే ఉంటాను.” అని చిన్మయి చెప్పింది.

అయితే అసలు కావాలని చిన్మయి ఇలా పదే పదే గుర్తు చేయడం ఏంటి? ఆల్రెడీ ఇష్యూ రైస్ చేసాక కూడా వూరికే దెప్పి పొడిచి అటెన్షన్ ని గ్రాబ్ చేస్తుందా అని అనేవాళ్ళు లేకపోయారు. అంతే కాకుండా తన మొగుడి సినిమా మన్మధుడు 2త్వరలో విడుదల కానున్న నేపథ్యం లో కొంచెం పబ్లిక్ అటెన్షన్ కోసం ఇలా చేస్తుంది అని కొందరు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -