Friday, March 29, 2024
- Advertisement -

సింగర్ సునీతకు కరోనా ? ఏం జరిగింది ?

- Advertisement -

టలీవుడ్ సింగర్ సునీతకు కరోనా పాజిటివ్ అని ప్రచారం ఉలిక్కిపాటుకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రచారం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఇది నిజమైన వార్తేనా ? వివరాల్లోకి వెళ్తే.. ప్రపంచాన్ని కరోనా భయపెడుతున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాల్లో కరోనా గురించి రకరకల వార్తలు వస్తున్నాయి.

మొన్నటికి మొన్న ప్రముఖ హిందీ గాయని కనికా కపూర్ కోవిడ్ 19 భారిన పడింది. ఆ తర్వాత ఆమె పలువురు రాజకీయ నాయకులతో కలిసి పార్టీలో ఉన్నప్పటి ఫోటోలు దుమారం రేపాయి. దానిపై నేతల సాక్షిగా విస్త్రతంగా ప్రచారమైంది. ఇక కనికా కపూర్ కి కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం కావడంతో.. సోషల్ మీడియాలో రాంగ్ ఫోటోని ఉపయోగించడం కల్లోలం రేపింది. కనిక ఫోటో బదులుగా గాయని సునీత ఫోటోని బ్లర్ చేసి ఉపయోగించేయడంతో అది కాస్తా కలకలం రేపింది.

ఇక సునీత ఈ విషయంలో ఎంతో సీరియస్ అయ్యారు. తనపై జరిగిన దుష్ప్రచారానికి కారకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ సహా కేటీఆర్ ని సునీత కోరారు. సోషల్ మీడియా ఉపయోగించి తప్పుడు ప్రచారం చేస్తే శిక్ష తప్పదని ఇప్పటికే ప్రభుత్వం తెలిపింది. ఇక సునీతపై దుష్ప్రచారంపై .. ఇంకా డీజీపీ స్పందించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -