Thursday, March 28, 2024
- Advertisement -

సింగర్ సునీతకు కరోనా సోకింది.. ఇప్పుడెలా ఉంది ?

- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ ఎక్కువగానే ఉంది. టాలీవుడ్ పై కూడా కరోనా దాడి ఉంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. నిర్మాత బండ్ల గణేష్, దానయ్య, రాజమౌళి కుటుంబం, దర్శకుడు తేజా ఇలా అనేక మంది కరోనా బారినపడ్డారు. కరోనా విజృంభణ ఎక్కువగా ఉండటంతో చాలా మంది ప్రముఖులు జాగ్రత్తగా ఉంటున్నారు.

అయినప్పటికి ఏదో ఒక రూంలో కరోనా సోకుతుంది. తాజాగా టాలీవుడ్ మరో ఇద్దరు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. సీనియర్ సింగర్ సునీతకు కరోనా సోకింది. ఆమెతో పాటు మరో సింగర్ మాళవికకు కోవిడ్ సోకింది. దీనితో వీరి కుటుంబ సభ్యులకు కూడా కరోనా టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక సునీతకు కరోనా అని భారీగా ప్రచారం జరుగుతుంది. దీనితో ఆమె అందరికీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ ఆమెకు కరోనా సోకిందన్న వార్త నిజమే అన్నారు.

స్వల్ప కరోనా లక్షణాలు కనిపిస్తున్న నేపథ్యంలో కోవిడ్ టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని రిజల్ట్ వచ్చిందట. దీనితో సునీత హోమ్ కొరెంటైన్ కావడంతో పాటు వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం కోవిడ్ నుండి పూర్తిగా కోలుకున్నానని ఆమె తెలియజేశారు. ఆరోగ్యం చాలా బెటర్ గా ఉందని అన్నారు. కాగా ఎస్పీ బాలుకు కరోనా సోకి ఐ సి యూ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. దీనితో బాలుగారు త్వరగా కోలుకోవాలని సింగర్ సునీత ప్రార్ధించారు.

పడుకునే ముందు నా బెడ్ పై ఆ ముగ్గురు ఉండాలి : కస్తూరి

ఎవడితోనో నిహారిక వెళ్లిపోయింది.. సూసైడ్ చేసుకుందాం అనుకున్నా : నాగబాబు

గూట్లే.. హౌలే అంటూ సుధీర్ పరువు తీసిన రాహుల్..(వీడియో)

ఘనంగా జరిగిన నిహారిక నిశ్చితార్థం.. అల్లుడిపై నాగబాబు కామెంట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -