Thursday, March 28, 2024
- Advertisement -

మ‌ళ్లీ ర‌చ్చ మొదలుపెట్టిన శ్రీరెడ్డి

- Advertisement -

కొద్ది రోజులు వ‌ర‌కు సైలెంట్‌గా ఉన్న టాలీవుడ్ వివాస్ప‌ద న‌టి శ్రీరెడ్డి మ‌రోసారి వ‌రుస ఇంట‌ర్య్వూల‌తో, పోస్ట్‌ల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. త‌మిళ సినిమాల‌లో అవ‌కాశాలు రావ‌డంతో అక్క‌డ కొద్దికాలం గ‌డిపిన శ్రీరెడ్డి , హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చింది. వ‌చ్చి రావ‌డంతో వ‌రుస ఇంట‌ర్య్వూల‌తో రెచ్చిపోతుంది. ఓ ఇంట‌ర్య్వూలో మాట్లాడుతు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, హీరో నానిల‌పై ప‌లు విమ‌ర్శ‌లు చేసింది. శ్రీరెడ్డి ఇప్పుడు దగ్గుబాటి ఫ్యామిలీ మీద పడింది.త‌న ఫేస్‌బుక్ పోస్ట్‌లో దగ్గుబాటి ఫ్యామిలీ మీద కామెంట్స్ చేసింది.

హీరోయిన్ త్రిషని రానా ముద్దు పెట్టుకుంటున్న ఫోటోని, తనను అభిరామ్ ముద్దాడుతున్న ఫోటోని కలిపి పోస్ట్ చేసింది శ్రీరెడ్డి. ”పరువులు, ఫ్యామిలీస్, పర్సనల్స్, బుద్ధి, జ్ఞానం, భక్తి అని మాట్లాడే సురేష్ బాబు గారు పిల్లల్ని పెంచి ఊళ్లో అమ్మాయిల మీదకు వదుల్తారా? సరసాల్లో చనిపోయిన మీ తాతని మించిపోయారు వారసులు. అస‌లు వీళ్లు ఇలా త‌య్యార‌వడానికి రామానాయుడు కూడా ఓ కార‌ణం అని చెప్పుకొచ్చింది. వీరంద‌రు త‌మ రాస‌లీల‌లుకు రామానాయుడు స్టుడియోస్‌ను అడ్డ‌గా మార్చుకున్నారని త‌న ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చింది. శ్రీరెడ్డి పోస్ట్‌పై కొంద‌రు మ‌ద్ద‌తు తెలుపుతుండగా, మ‌రి కొంద‌రు శ్రీరెడ్డిని ట్రోల్స్ చేస్తున్నారు. మీ ఇంట్లో వాళ్ల ప‌క్క‌న ప‌డుకోమ‌ని చెప్పి పంపించారా అంటు శ్రీరెడ్డికి వ్య‌తిరేకంగా పోస్ట్‌లు పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -