Thursday, April 25, 2024
- Advertisement -

రెస్టారెంట్ మీద బాగా సంపాదిస్తున్న సందీప్

- Advertisement -

యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తన తదుపరి చిత్రం నిను వీడని నీడను నేను అనే సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీ గా గడుపుతున్నాడు. ఆ మధ్య సందీప్ రెస్టారెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యి వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ ని స్థాపించాడు. దాని మీద బాగానే సంపాదిస్తున్నాడు.

“నేను ఈ రెస్టారెంట్ ని మొదలు పెట్టింది నాకు ఆర్థికం గా స్థిరం గా ఉండాలనే ఉదేశ్యం తో. నా పేరెంట్స్ ని, సోదరిని మంచిగా చూసుకోవాలనే ప్లాన్ తో నే దానిని మొదలు పెట్టాను. నేను ఎప్పటికప్పుడు నా కుటుంబాన్ని ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఆలోచన తో నే ఉన్నాను. నేను నా పేరెంట్స్ కి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పటికి అయితే రెస్టారెంట్ బిజినెస్ మంచిగా నే సాగుతోంది. నేను కూడా సంతోషం గా నే ఉన్నాను.” అని చెప్పాడు.

దీని బట్టి చూస్తుంటే ఈ తరం సినిమా పరిశ్రమ కి వచ్చే వాళ్ళకి ఒక అల్తర్నెట్ కెరీర్ ఉండటం ఎంత ముఖ్యం అనేది తెలుస్తుంది. సందీప్ లాగా ఇంకొక మార్గం ఉంటె తప్ప ఆర్థికం గా స్థిరపడటం కష్టం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -