Wednesday, April 24, 2024
- Advertisement -

మన్మధుడు ప్లాప్ ని సమర్థించుకోలేకపోతున్న నాగార్జున

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో సీక్వెల్స్ హిట్ అయినా చరిత్ర లేదు. బాహుబలి మాత్రమే దానికి మినహాయింపు కానీ ఇంకా వేరే ఏ చిత్రము కూడా బాగా ఆడినట్టు లేదు. అయితే ఇప్పుడు ఆ సెంటిమెంట్ బ్రేక్ చేయాలనే తలంపు తో నాగార్జున తన కొత్త చిత్రం మన్మధుడు 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ని రాహుల్ రవీంద్రన్ అనే యువ దర్శకుడు తీర్చిదిద్దాడు. మన్మధుడు మొదటి భాగానికి రెండో భాగానికి ఏ మాత్రము సంబంధము లేదు అనే ఉదేశ్యం తో నాగార్జున ముందు నుంచి ప్రమోట్ చేసాడు కానీ ఎందుకో ఏమో ఈ సినిమా మాత్రం జనాలని మంచిగా ఆకట్టుకోవడం లో విఫలమయింది అని చెప్పుకోవచ్చు.

ఇకపోతే నాగార్జున ఈ సినిమా ని విజయం సాధించింది అనే మోడ్ లో అందరినీ నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎందుకో అది మాత్రం సరిగా జరగడం లేదు. నాగార్జున సినిమా ని సమర్థించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఒక్కళ్ళు కూడా ఆయన తో ఏకీభవించడం లేదు. అయితే ఇప్పుడు నాగార్జున అనవసరం గా ఆ సినిమా టైటిల్ పెట్టి సినిమా చేసాను అని బాధ పడుతున్నాడు అని కొందరు అంటున్నారు. ఇదంతా ముందే ఉంటె, ఏ బాధ ఉండేది కాదు అనేది కొందరి వాదన.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -