Thursday, April 25, 2024
- Advertisement -

మరోసారి పెద్దమనసు చాటుకున్న ఉపాసన..!

- Advertisement -

ఉపాసన కొణిదెల మెగాస్టార్ గారి కోడలిగా రామ్ చరణ్ భార్య గానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హెల్త్ అండ్ ఫిట్ నెస్ టిప్స్ ని అందరికీ చెప్పడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్ లో కూడా చురుకుగా పాల్గొంటుంది ఉపాసన.

అయితే రీసెంట్ గా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ఉపాసన శ్రీశైలం వెళ్లింది. అక్కడ స్వామివారిని దర్శించుకున్న ఉపాసన ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత శ్రీశైలం అడవులు దగ్గర ఉన్న గిరిజన ప్రాంతాన్ని సందర్శించింది. అటవీ శాఖకు సంబంధించిన అధికారులకు పోలీసులకి అలాగే అక్కడ ఉన్న గిరిజన ప్రజలకి మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు ఉపాసన.

అలాగే అక్కడి గిరిజనులతో కాసేపు సరదాగా గడిపి వారి సమస్యలను అడిగి తెలుసుకుంది. ఉపాసన శ్రీశైలం టూర్ కి సంబంధించిన బయటికి వచ్చాయి ఆ ఫోటోస్ చూసిన వారంతా మీరు గ్రేట్ మేడమ్ అని కామెంట్స్ పెడుతున్నారు.

https://www.instagram.com/p/CBSIJ5ZjjP_/

కమల్ తో నాకు ఎఫైర్ లేదు : పూజా కుమార్

అవకాశాలు లేక సురేఖా వాణి ఏం చేస్తుందో తెలుసా ?

`మన్మథుడు` హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే ?

డాడీ మూవీలో నటించిన ఈ పాప ఇప్పుడు చూస్తే షాక్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -