Saturday, April 20, 2024
- Advertisement -

ఆ పొట్ట ఏంట్రా అని స్టేజ్ మీదా ఆది పరువు తీసిన వర్షిణి..!

- Advertisement -

బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకుంటే వారికి ఇక తిరుగు ఉండదు. ఎక్కువ కాలం వారి హవా నడుస్తోంది. మొదటగా రవి-లాస్య, రవి-శ్రీముఖిల జంట ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తర్వాత రష్మీ-సుధీర్ హవా మొదలైంది. ఇప్పటికీ వీరిద్దరి కెమిస్ట్రి బుల్లితెరపై ఓ రేంజ్‌లో వర్కవుట్ అవుతుంది. అయితే ఈ మధ్య హైపర్ ఆది వర్షిణిల కెమిస్ట్రీ మరో లెవెల్‌కు చేరింది.

డ్యాన్స్‌లకు ఫేమస్ అయిన ఢీ షోలో ప్రస్తుతం పంచ్‌లు, స్కిట్స్‌కు ఫేమస్ అయ్యాయి. రష్మీ-సుధీర్ కలిసి చేసే రచ్చకు తోడుగా.. హైపర్ ఆది-వర్షిణి రొమాన్స్ కూడా వచ్చి చేరింది. వర్షిణిని హైపర్ ఆది బాగానే వాడేస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ మధ్య ఓ స్పెషల్ ప్రోగ్రాంలో సరిలేరు నీకెవ్వరు పాటపై ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. స్టేజ్‌ను తమ డ్యాన్సులతో ఇరగ్గొట్టేశారు.

జబర్దస్త్ వేదికపైనా వర్షిణినీ తీసుకొచ్చాడు. తన స్కిట్స్‌లో భాగంగానే వాడేస్తున్నాడు. వర్షిణి, హైపర్ ఆది మధ్య వ్యవహారాం బాగానే వర్కౌట్ అవుతోంది. రా అనే పదం మీద నుంచి దిగడం లేదు. ఏంటి రా అంటూ హైపర్ ఆదిని ఓ రేంజ్‌లో ఆడేసుకుంది. ఢీ లేటేస్ట్ ప్రోమోలో మరీ ఘోరంగా.. ఏంట్రా, ఇంత పెద్ద పొట్టేసుకుని అంటూ హైపర్ ఆది పరువు అడ్డంగా తీసి పడేసింది. దాంతో హైపర్ ఆది కూడా షాక్ అయ్యాడు. ఆ ప్రోమో మీరు కూడా చూడండి.

రానా, మిహీకాల పెళ్లి సందడి మొదలు..!

వారి పడకగదిలోకి వెళ్లనందుకే నన్ను వేధించారు : రవీనా టండన్

నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని ప్రేమించి గొడవ పడ్డాం : సాయి ధరమ్…

కుష్బూ నిన్ను రేప్ చేస్తా.. నటికి ఫోన్ చేసి బెదిరించాడు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -