Friday, April 19, 2024
- Advertisement -

దిల్ రాజు నిర్మాత

- Advertisement -

కొత్త కాంబినేషన్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మాతగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతోంది.

అమెరికాలో ఉన్న ఓ అబ్బాయికి, తెలంగాణలో ఉన్న ఓ అమ్మాయికి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం అని నిర్మాత దిల్ రాజు చెప్పారు. శేఖర్ కమ్ముల మంచికధను చెప్పారని, దీనికి వరుణ్ తేజ్ సరైన హీరో అని భావించి వారిద్దరి కాంబినేషన్ లో తమ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోందని దిల్ రాజు అన్నారు.

త్వరలో షూటింగ్ ప్రారంభమయ్య ఈ చిత్రంలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం గురించి త్వరలో ప్రకటిస్తామన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -