Thursday, April 25, 2024
- Advertisement -

బ్రూస్లీకి నాగబాబు ,వరుణ్ తేజ్ మిస్

- Advertisement -

బ్రూస్ లీ ఆడియో లాంచ్ కు చెర్రీ బాబాయ్ నాగబాబు,తమ్ముడు వరుణ్ తేజ్ కూడా మిస్ అయ్యారు.

చిరంజీవి తన చిన్న కూతురు శ్రీజ,భార్య సురేఖలతో విచ్చేశాడు. అల్లు అరవింద్ అయితే ఇక ఎలాగూ ఉంటారు. సాయిధరమ్ తేజ్ మాట్లాడింది కొంచెం సేపే అయినా ఎంతో చక్కగా స్పీచ్ ఇచ్చాడు.

చిన్న తనంలో చెర్రీ నాన్ జాక్ తిప్పుతుంటే తన అమ్మతో అచ్చం బ్రూస్ లీ మాదిరిగా ఉన్నాడే అంటూ చెర్రీనుద్దేశించి అనేవాడినని అప్పటి ముచ్చట్లను ఇపుడు బయట పెట్టాడు.అయితే అన్ని సందర్భాల్లోను అన్నయ్యకు అండగా ఉండే నాగబాబు రాకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. నిహారికా కూడా కనిపించకపోవడం అభిమానులను ఆలోచనల్లో పడేసింది.

నాగబాబు ఫ్యామిలీలో ఎవరో ఒకరు రావచ్చు. కాని ఏం జరిగిందో ఏమో తెలియదుగాని….అతని ఫ్యామిలీ  నుంచి ఉన్న ముగ్గురిలో ఒక్కరు కూడా రాకపోవడం సందేహాలకు తావిచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -