తెలుగలో హార్రర్, సస్పెన్స్ సినిమాలకు ఎప్పుడు మంచి సక్సెస్ రేటు ఉంటుంది. కథ కొంచెం బాగున్న చాలు ఆ సినిమాన్ని హిట్ చేసేస్తారు తెలుగు ప్రేక్షకులు. తాజాగా మరో హర్రర్ సినిమా వెండితెర మీదకు రెడీ అవుతోంది. గీతాంజలి, త్రిపుర వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన రాజకిరణ్, తాజాగా మరో హారర్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నాడు. ‘విశ్వామిత్ర’ అనే హార్రర్ సినిమాను తెరకెక్కించాడు రాజకిరణ్.
ఈ సినిమాలో నందితా రాజ్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను కూడా అదే విధాంగా చూపించారు. ట్రైలర్ను చూస్తుంటే సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమాలో అశుతోష్ రాణా ,ప్రసన్న ,సత్యం రాజేశ్ ,జీవా కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను వచ్చే మార్చి 21న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.
- Advertisement -
‘విశ్వామిత్ర’ మూవీ ట్రైలర్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -