గోవా బ్యూటీ ఇలియానాకు షాక్ ఇచ్చాడు హీరో గోపిచంద్.చాలాకాలం నుంచి సరైన హిట్ కోసం ప్రయత్నిస్తునే ఉన్నాడు గోపిచంద్.లౌక్యం సినిమా తరువా గోపిచంద్ నటించిన సినిమాలు ఏవి పెద్దగా విజయం సాధించలేదు.గోపిచంద్ కెరీర్లో 25వ సినిమా పంతం కూడా ప్లాప్గా నిలిచింది.గోపిచంద్ ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరుతో ఓ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా ఇలియానాను తీసుకుందామని దర్శకుడు తిరు భావించాడట.
అయితే ఇలియానా మన సినిమాకు వద్దని చెప్పాడట హీరో గోపిచంద్.ఇలియానాకు యాక్టింగ్ పెద్దగా రాదు, ఇలియానాలో మునపటి అందాలు లేవు. పైగా ఆమె పారితోషకం కూడా ఎక్కువుడా ఉంటోందని చెప్పి ఇలియానాను ఈ సినిమా నుంచి తప్పించేలా చేశాడట గోపించంద్.చాలా కాలం తరువాత తెలుగులో రీఎంట్రీ ఇచ్చిన ఇలియానాకు షాక్ ఇచ్చాడు గోపిచంద్.మరి ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరిని తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.