Friday, April 19, 2024
- Advertisement -

పవన్ దగ్గరకు పిల్లల పంపిస్తున్న రేణు.. ఎందుకంటే ?

- Advertisement -

రేణు దేశాయ్ పవన్ నుంచి విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మహారాష్ట్ర వెళ్లిపోయిన విషయం తెలిసిందే. కొంత కాలంగా అక్కడే ఉంటూ పిల్లలను చూకుంటూ ఉంది. అయితే తాజాగా ఆమె హైదరాబాద్ రావాలని అనుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. పిల్లలు పెరిగే కొద్ది తండ్రి ప్రేమ, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్.

అందుకే హైదరబాద్ లో ఉంటే పిల్లలను పవన్ కళ్యాణ్ కలవడానికి ఈజీ అవుతుందని.. అంతేకాకూండా మెగా ఫ్యామిలీ సపోర్ట్ కూడా పిల్లలకు ఉంటుందని రేణు భావిస్తుందట. అయితే రేణు దేశాయ్ గతంలో హైదబాద్ లో చాలా కాలం ఉంది. ఇక గతంలో ఆమె మళ్లీ నటిగా రి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా ఈ సినిమాలో నటిస్తున్ననని రేణునే స్వయంగా చెప్పింది.

అంతే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె సందడి చేస్తోంది. ఢీ డాన్స్ ప్రోగ్రాంకు రేణు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. హైదరబాద్ లో ఉంటే షోస్ రావడానికి కూడా వీలుగా ఉంతుందని అలోచిస్తుందట. పిల్లల కోసం, కెరీర్ కోసం అలోచించి.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి హైదరబాద్ లో ఉంటే పవన్ పదే పదే పిల్లలను చూసే ఛాన్స్ ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -