Tuesday, April 23, 2024
- Advertisement -

ఆ హీరోయిన్.. డైరెక్టర్ వల్లే ఆ పని చేసిందట

- Advertisement -

ఇప్పుడు సినీ తారలు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చూపిస్తున్నారు. సినీ గ్లామర్ పక్కన పెట్టి.. రాజకీయాల్లోకి వస్తున్నారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక సక్సెస్ అవ్వడం అంత చిన్న విషయం కాదు. నటి నటులు తెర మీద మంచి పని చేస్తే.. ప్రేక్షకులు చప్పట్లు కొడుతారు.

అదే నిజ జీవితంలో.. చేస్తే.. చప్పట్లు కొట్టడానికి ఆలోచిస్తున్నార్యు. ఎందుకంటే ప్రస్తుతం రాజకీయమంటేనే చాలా మందిలో ఒక చేదు భావన కలుగుతోంది. దీంతో ఆ వైపు ఎవరు వెళ్లినా కొందరూ ప్రేక్షకులు సపొర్ట్ చేస్తున్నా మరికొందరు ఏ మాత్రం ఏకీభవించడం లేదు. అయితే కొంతమంది మాత్రం సక్సెస్ అవుతున్నారు. ఇక ఇప్పుడు అదే తరహాలో ఓ సీనియర్ హీరోయిన్ రాజకీయాల వైపు అడుగు వేయడానికి రెడీ అవుతోంది. ఆమె ఎవరో కాదు.. వాణి విశ్వనాథ్. చాలా రోజుల తర్వాత బోయపాటి – బెల్లంకొండ శ్రీనివాస్ కాంబో లో వచ్చిన “జయజనకి నాయక” లో నటించింది.

అయితే ఇప్పుడు ఆమె ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ తెలుగుదేశం లో చేరబోతోంది. బోయపాటి కారణంగా ఆమె టిడిపి అధినేత చంద్రబాబు ను కలిసినట్లు చెప్పారు. తాజాగా ఆమె ఈ విషయాన్ని ధ్రువీకరించింది కూడా.. త్వరలో పార్టీలో చేరబోతున్నట్లు చెప్పారు. కానీ ఎక్కడ నుంచి పోటీ చేస్తున్న విషయం మాత్రం చెప్పలేదు. కేరళలో జన్మించిన వాణి విశ్వనాధ్ మెగాస్టార్ – ఘరానా మొగుడు సినిమా ద్వారా చాలా ఫెమస్ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -