Wednesday, April 24, 2024
- Advertisement -

మహర్షి కి చిరంజీవి వర్షన్ తీస్తున్న కొరటాల?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి. ఇటీవలే విడుదల అయినా ఈ సినిమా ని పైడిపల్లి వంశీ దర్శకత్వం చేసాడు. దిల్ రాజు, పీవీపీ, మరియు అశ్విని దత్ ఈ సినిమా ని సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ సినిమా లో మహేష్ మూడు విభిన్న గెటప్స్ లో దర్శనమిచ్చాడు. మొదటగా మహేష్ బాబు ఒక స్టూడెంట్ గా, ఆ తర్వాత ఒక సాఫ్త్వేర్ కంపెనీ యజమాని గా, ఆ తర్వాత ఒక రైతు గా కనిపించారు. ఈ సినిమా కథ కి మంచి మార్కులే పడ్డాయి.

ఇప్పుడు ఈ సినిమా లో మెగా స్టార్ చిరంజీవి హీరో గా నటిస్తే ఎలా ఉంటుంది? అచ్చమ్ ఇదే కథ కాకుండా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసి హీరో కారెక్టర్ లో చిరంజీవి ని ఊహించుకుంటే ఎలా ఉంటుంది? తాజా ఇండస్ట్రీ పుకార్ల ప్రకారం కొరటాల శివ అలాంటి సినిమా నే చేయనున్నాడట.

సై రా తర్వాత చిరు కొరటాల దర్సకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు. అందులో చిరు దర్శనమివ్వనున్నాడు అని టాక్. అయితే ఒకటి విదేశాల్లో సెటిల్ అయిన బిజినెస్ మాన్ పాత్ర కాగా రెండోది ఇండియా లో రైతు పాత్ర అట. అంత డబ్బు సంపాదించి ఇండియా లో వ్యవసాయం గురించి తెలుసుకొని రైతుల కోసం చిరంజీవి ఏం చేసాడు అనేది కథ అని సోషల్ మీడియా లో చాలా కథనాలు తిరుగుతున్నాయి. అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉంది అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -