Saturday, April 20, 2024
- Advertisement -

రెడ్డిగారు జర చూస్కోరీ….

- Advertisement -

నితిన్ తెలిసి తెలియ‌కుండా అఖిల్ చిత్రానికి ఖ‌ర్చు పెట్టేస్తున్నాడు.ఇప్పటికే ఫార‌న్ షూటింగ్ లు రూపేనా….. సినిమా 30కోట్లు మార్క్ ను దాటేయ‌డంతో నాగార్జున వ‌ర్రీ అయిపోతున్నాడు.

నితిన్ ను పిలిచి మ‌రీ సుక్తి ముక్తావ‌లి బోధించాడ‌ట‌. నాగ్ ఫ్యాన్స్ అఖిల్ విష‌యంలో ఎంత‌లా ఎక్స్ పెక్ట్ చేస్తుంది తెలిసినపుడు నితిన్  మాత్రం ఏం చేస్తాడు చెప్పండి. ఒప్పుకున్న పెళ్లికి బాజాలా వాయించాలి క‌దా. దీనికి తోడు వినాయ‌క్ కూడా జ‌క్కన్న మాదిరిగా బ‌డ్జెట్ పెంచుకుంటూ పోతుంటే సినిమాకు బ‌డ్జెట్ లిమిట్ ఏముంటుంది..సినిమా పూర్తయ్యేస‌రికి ఎంత లేద‌న్నా 40కోట్ల వ‌ర‌కు తేలుతుందంటున్నారు. అఖిల్ కు అంత‌టి మార్కెట్ లేదు…అత‌ని కిది రెండవ చిత్రం కాబ‌ట్టి దిగే ముందు రెడ్డిగారు ఆలోచించ‌కుండా దిగార‌ని ప‌రిశ్రమ అంటోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -