Tuesday, April 23, 2024
- Advertisement -

సింగర్ సునీత పై మరో రూమర్

- Advertisement -
singer sunitha about her rumours

ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో.. అనే పాటతో  సింగర్ గా మారిన సునీత ఆ తర్వాత ఏ వేళలో చూసినా న్యూస్ లోనే నిలుస్తూ వచ్చింది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సునీత. లైఫ్ లో చేదు విషయాలు చాలానే ఉన్నాయని ఆమె ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. భర్త కిరణ్ నుంచి విడిపోవడానికి గల కారణాల నుంచి, తనతో ముడిపెట్టిన రాజకీయ నాయకుల వరకు క్లారిటీ ఇచ్చింది ఈ సింగర్.

 కానీ ఆమెపై వార్తలు రావడం మాత్రం మానడం లేదు. ఆ మధ్య కాలంలో ఎంపీ మధు యాష్కితో సునీతకు సంబంధం ఉందని జోరుగానే వార్తలు చక్కెర్లు కొట్టాయి. అయితే..దీనిపై ఆమె స్పందిస్తూ.. తనకు ఆ ఎంపీకి అసలు సంబంధంమే లేదని, ఒకానొక సమయంలో తనను పొగడటం వల్లనే అలా రాసి ఉంటారని వివరణ ఇచ్చిన సునీత, అసలు తను అందంగా పుట్టడమే చేసిన తప్పని, అందుకే తనపై ఇలా రూమర్స్ వస్తున్నాయని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే..ఇప్పటికే అటు భర్త కిరణ్ చేసిన మోసం, ఇటు మీడియాలో వస్తున్న వార్తలతో విసిపోయిన ఈ సింగర్ కు మరో తల నొప్పి వార్త తెరపైకి వచ్చింది.

ఈమెకి తెలుగు చిత్ర పరిశ్రమకి చెందిన మరో ముగ్గరు మ్యూజిక్ డైరెక్టర్స్ తో లింక్ ఉందనేదే ఆ వార్తల్లోని సారాశం. ఇక ఈ విషయంపై కూడాసునీత మాట్లాడుతూ..తను ఎలాంటిదాన్నో తనకు, తన పిల్లలకు తెలుసని, అసలు ఈ వార్తలన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయో అర్ధం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది ఈ అందమైన సింగర్. మరి ఈవిడపై ఇంకెన్ని రూమర్స్ బయటకొస్తాయో చూడాలి.

Related

  1. ఉద‌య‌భాను కోపానికి కారణం అదే: సింగర్ సునీత
  2. ఎఫైర్‌పై సింగ‌ర్ సునీత కామెంట్‌
  3. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  4. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -