Friday, April 26, 2024
- Advertisement -

ఆ పెదాలు చూస్తే వాంతులు.. అది నోరా : మంచులక్ష్మీపై శ్రీరెడ్డి ఫైర్

- Advertisement -

దిశ ఘటన దేశాన్ని కుదిపేసింది. అత్యంత క్రూరంగా ఆమెని నిందితులు అత్యాచారం చేసి అత్య చేశారు. అయితే ఇటీవలే ఆ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. అయితే ఎన్ కౌంటర్ పై చాలా మంది స్పందించారు. మంచు లక్ష్మీ కూడా ఎన్ కౌంటర్ పై స్పందించింది. తన అభిప్రాయాన్ని చెప్పగా తాజాగా శ్రీరెడ్డి ఆమెపై ఫైర్ అయింది. తప్పు చేసిన వారిని వెంటనే శిక్షించినందుకు సంతోషం.

కానీ ఇది నిజంగా న్యాయమేనా ? ప్రతిసారి దోషులను ఎన్ కౌంటార్ చేసి చంపేయలేరు. ఎంతమందిని ఎన్ కౌంటర్ చేసి చంపుతారు ? చనిపోయిన ఆ నలుగురు నిందితుల తల్లిదండ్రులు ఎంత కుమిలిపోయి ఉంటారు ? ఎన్ని కష్టాలు పడి వాళ్లను పెంచుకుంది ఇలా దారుణంగా చనిపోవడానికా ? నిర్భయ కేసులో దోషులకు శిక్షపడి ఏడేళ్లు అవుతున్న ఏం చేశారు ? అని మంచు లక్ష్మీ స్పందించింది. అయితే ఇలా స్పందించినందుకు మంచులక్ష్మీని ఏకిపారేసింది శ్రీరెడ్డి. ఆ నలుగురి తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉంటారో ? అంటవా.. అది నోరా అంటూ ఆమెపై విరుచుకుపడింది.

వాళ్లను అలా పెంచడం వాళ్ల తప్పు. అయిన గతంలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడావా ? అంటూ సెటైర్ వేసింది. మూతికి ముక్కులు ఆపరేషన్ చేయించుకోవడం కాదు.. సమాజంలో ఏం జరుగుతుందో కాస్త చూడండి.. సమాజ సేవ చేయండి అంటూ పైర్ అయింది. ‘మొహం కడుక్కున్నావో లేదో తెలీదు.. ఆ పెదాలు చూస్తే వాంతోచ్చేలా ఉన్నాయి.. కనీసం మొహం కడుక్కుని రా.. ఆ పాచి మొహాలేసుకుని మీడియా ముందు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం కాదు’ అంటూ రెచ్చిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -