Saturday, April 20, 2024
- Advertisement -

ఆ నిర్మాతతో డేటింగ్ చేస్తున్న శ్వేత బసు

- Advertisement -

కొత్త బంగారు లోకం సినిమాలో క్యూట్ గా నటించిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ అందరికి గుర్తుంది కదా.. ఈమె తన ఫస్ట్ సినిమాతో యువ ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాధించుకుంది. ఆ తర్వాత శ్వేత పలు సినిమాల్లో.. నటించినప్పటికి.. ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోయాయి.

ఇక ఒక హోటల్లో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరకడంతో.. శ్వేతాబసుకు ఆఫర్లు తగ్గిపోయాయి. ప్రస్తుతం సినిమాల సంగతి ఏమో కానీ.. ఓ వ్యక్తితో మాత్రం డేటింగ్ చేస్తోంది. చిన్న సినిమాల నిర్మాత రోహిత్‌తో శ్వేత ప్రస్తుతం డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు జోరుగా వస్తున్నాయి. ప్రస్తుతం శ్వేతాబసు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ వద్ద పనిచేస్తోంది. అక్కడే రోహిత్‌తో శ్వేతకు పరిచయం ఏర్పడిందట. ఆ పరిచయం కాస్తా.. డేటింగ్ వరకు వెళ్లిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరు డేటింగ్ లో ఉందనడానికి కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. సోషల్ మీడియాల్లో ఆ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. దాంతో శ్వేతా.. రోహిత్‌తో అడ్డంగా అదరికి దొరికేసింది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైన శ్వేతాబసు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -