Friday, April 19, 2024
- Advertisement -

1.7లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన మోడీ సర్కార్..!

- Advertisement -
  • కరోనా ప్యాకేజీ కింద పేదలకు 1.7 లక్షల కోట్ల సహాయం.
  • ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సహాయం.
  • కరోనా కేసుల్లో పని చేస్తున్న ఆరోగ్య సహాయకులకు 50 లక్షల ఆరోగ్య భీమా.
  • 3 నెలలపాటు 80 కోట్ల మందికి రేషన్ ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్ యోజన్ ద్వారా
  • మరో 5 కేజీల బియ్యం లేదా గోధుమలుఇప్పటికే ఇస్తున్న 5 కేజీలకు అదనం.
  • కేజీ పప్పు సరఫరా.
  • పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు బదిలీ.
  • పీఎం కిసాన్ కింద ఇప్పటికే రైతులకు ఏడాదికి రూ.6వేలు ఇస్తున్నాం.
  • మొదటి విడతగా రూ.2వేలు వెంటనే రైతుల ఖాతాల్లో జమ.
  • ఉపాధి హామీ పథకం కింద ఇచ్చే రోజువారీ వేతనం రూ.202కు పెంపు.
  • వితంతువులు – వికలాంగులు – వృద్ధులకు రెండు విడతలుగా రూ.వెయ్యి.
  • జన్ ధన్ అకౌంట్ ఉన్న మహిళలకు నెలకు రూ.500 చొప్పున 3 నెలలపాటు.
  • ఉజ్వల పథకం లబ్ధిదారులకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు.
  • డ్వాక్రా గ్రూపులకు ష్యూరిటీ లేకుండా రుణాలు.
  • డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణాలు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంపు.
  • ప్రావిడెంట్ ఫండ్ ఉద్యోగుల వాటాను కేంద్రమే చెల్లిస్తుంది.
  • 90 శాతం మంది ఉద్యోగులు రూ.15వేల కంటే తక్కువ జీతం ఉన్న కంపెనీలకు ఇది వర్తింపు.
  • తమ పీఎఫ్ డబ్బు నుంచి 75శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం.
  • భవన నిర్మాణ కార్మికుల కోసం రూ.31వేల కోట్లు కేటాయింపు.
  • రాష్ట్రాలకు కేటాయించిన మినరల్ ఫండ్ను కరోనా వైద్య పరీక్షల కోసం వాడుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -