Saturday, April 20, 2024
- Advertisement -

అరెస్టులు, గొడవలు… రచ్చ రచ్చ చెయ్యండి….. ప్రతిపక్షంపైన వెయ్యండి

- Advertisement -

ప్రపంచంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ……మామూలు సమయంలో కూడా అంతా ప్రశాంతంగా ఉండాలని అధికార పార్టీ కోరుకుంటుంది. కానీ ఒక్క మన దగ్గరే రివర్స్. మీడియా మన చేతిలో ఉంది కాబట్టి జనాలు భయపడేలా రచ్చ రచ్చ చేయండి……… పంటలు తగుల బెట్టండి, గుడిసెలు తగల బెట్టండి……. అని అధికార పార్టీ వాళ్ళు రెచ్చ గొడుతూ ఉన్నారు. తన్నండి నా కొడుకులను అని ముఖ్య నాయకుడి తనయుడే చెప్తాడు. అదేంటంటే పోలీసులకు కూడా చెప్పాను……..మీరు తన్నండి ఆ ప్రతిపక్ష నా కొడుకులను…….నేను చూసుకుంటాను అని ఆయన సెలవిస్తారు. ఇక ‘ఆ నాకొడుకులు’ అని స్వయంగా తోక పత్రిక అధినేతే ముఖ్య నాయకుడి ఎదురుగా కూర్చుని అంటాడు. ఆ ముఖ్య నాయకుడు కూడా నువ్వు చెప్పింది కరెక్ట్ అని సమర్థిస్తాడు. ఇక ఆ లంజ ముండా కొడుకులు, కొడుకులు అని రాజధాని ప్రాంతం నుంచీ రాయలసీమ, ఉత్తరాంధ్ర వరకూ అబ్బో అధికార పార్టీ నాయకుల భాషా సౌందర్యం అంతా ఇంతా కాదు.

అయితేనేం ఇంత రచ్చ చేస్తున్నా మీడియాకు మాత్రం అంతా కూడా ప్రతిపక్ష పార్టీ చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడే ఇంత చేస్తుంటే అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారో అని వాళ్ళే చేసేసి……వాళ్ళే రాసేసి ప్రతిపక్షానికి ఓటెయ్యాలంటేనే ఓటర్లు భయపడేలా శతథా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక చివరి ప్రయత్నంగా వాళ్ళే ధర్నాలు చేయడం, గొడవలు పడడం, రచ్చ రచ్చ చేయడం, భయాందోళన వాతావరణం సృష్టించడం లాంటివి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ముఖ్యనాయకుడే అన్నీ చూసుకుంటున్నాడట. ఆ తర్వాత ఆ రచ్చకు కారణం అంతా ప్రతిపక్షం అని చెప్పడంతో పాటు పనిలో పనిగా కేంద్రం, పక్క రాష్ట్ర నాయకులపైకి నెట్టెయ్యడానికి రెడీ అవుతున్నారు. కానివ్వండి………………అలా జరుగుతోంది మీకు………….మీడియా, మనీ పవర్, మజిల్ పవర్ అన్నీ మీ చేతుల్లో ఉండగా మిమ్మల్ని ఆపేదెవ్వరు. స్వయంగా ఒక రైతును చంపేశారని ఆ రైతు భార్య, కొడుకు ఏడ్చి మొరపెట్టుకున్నా, పుష్కరాల్లో 30 మంది చనిపోయినా ఏమైంది? ఎవ్వరూ ఏం చేయలేరు మిమ్మల్ని. ఒక్క ఓటరు తప్ప. చూద్దాం…………..ఆ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -