- Advertisement -
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ ను నిలుపు దల చేయాలని హైకోర్టు ఇచ్చిన స్టేపై మాజీ సీఎం చంద్రబాబు జగన్ సర్కార్ పై ఫైర్ అయ్యారు.పోలవరంపై ప్రయోగాలు వద్దని తాము ముందు నుంచి చెబుతూనే ఉన్నామని కాని జగన్ మొండిగా ముందుకెల్తున్నారని మండి పడ్డారు. రివర్స్ టెండర్ల వల్ల పోలవరం ప్రాజెక్ట్కు నష్టం కలుగుతుందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో లేని అవినీతిని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్ ఇప్పుడు ఏ సమాధానం చెబితారని ప్రశ్నించారు.