Thursday, April 25, 2024
- Advertisement -

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం…ఐదుగురు దుర్మరణం

- Advertisement -

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి ఢీకొట్టిన సంఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ బాలుడు కూడా ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

మృతుంలా ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్‌ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది.


Lorry Car Crash 5 Dead At Gudluru In Prakasam District - Sakshi

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -