Friday, April 19, 2024
- Advertisement -

భారత వాయిసేన కొత్త అధిపతిగా భదౌరియా నియామకం…

- Advertisement -

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఆర్కేఎస్ భదౌరియాను నియమించింది కేంద్రం.దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ గా ఆయన ఉన్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్ గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.

ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న బీఎస్ ధనోవా పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. అయితే అదే రోజు భదౌరియా పదవీ కాలం ముగియనుండగా ఆయనకు మూడేళ్లు సర్వీస్ పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొని ఐఎఎఫ్ చీఫ్ గా నియమించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -