Friday, April 26, 2024
- Advertisement -

అలాచేస్తే కోసిపారేయాలి: యాంకర్ రష్మి

- Advertisement -

సమాజంలో పెరిగిపోతున్న అత్యాచార ఘటనలపై జబర్దస్త్ యాంకర్ రష్మి గౌతమ్ ట్విట్టర్‌ వేదికగా ఘాటుగా ఫైర్ అయింది. ఇంతకి రష్మి కి అంత కోపం తేపించిన విషయం ఏంటటే…

బీహార్‌లో ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించడంతో.. ఆ నలుగురు యువకులు ఆమెపై యాసిడ్‌ దాడి చేశారు. ఈ ఘటనపైనే రష్మి స్పందిస్తూ కాస్త ఘాటుగా ట్వీట్ చేశారు.

ఆడవాళ్లపై అత్యాచారాలకు పాల్పడే మృగాళ్లు ను పట్టుకొని కోసిపారేయాలి అంటు తన ట్వీట్ కాతలో సందించింది.. ఆమె ట్వీట్‌కు నెటిజన్లు మద్దతు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -