Friday, March 29, 2024
- Advertisement -

ఉగ్రకుట్ర భగ్నం….ఇద్దరు ఉగ్రవాదలను మట్టుబెట్టిన సైన్యం…

- Advertisement -

సార్వత్రికి ఎన్నికల వేల జమ్మూ, కాశ్మీర్లో ఉగ్ర కుట్రను భగ్నం చేసింది సైన్యం. పెట్రోలింగ్ వాహనం లక్ష్యంగా టెర్రరిస్టుల దాడిని పసిగట్టిన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దక్షిణ కాశ్మీర్ లోని పడుచి ఇమామ్ సాహిబ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో అక్కడ కార్డన్ సెర్చ్ చేపట్టింది సైన్యం. ఈ క్రమంలో ఉగ్రవాదులు తారసపడటంతో రెండు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ మట్టుబెట్టింది. సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. ఘటనా స్థలం నుంచి ఆర్మీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -