- Advertisement -
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనేది అనేక సందర్భాల్లో బయటపడింది. రాజకీయా అవసరాలకోసం బద్దశత్రువులుగా ఉన్న కలసిపోతున్నారు.అలాంటి ఘటనే ఉత్తర ప్రదేశ్లో ఆవిస్క్రతం కాబాతోంది. ఒకప్పటి బద్ధ శత్రువులు.. ఇవాళ ఒకే వేదికను పంచుకోనున్నారు. అది ఎవరంటే.. సమాజ్వాదీ పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్.. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి. ఈ ఎన్నికల్లో భాజాపాను మరో సారి అధికారంలోకి రాకుండా ఈ రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి.ములాయం సింగ్ పోటీ చేస్తున్న మెయిన్పూరి నియోజకవర్గంలో నిర్వహించే ర్యాలీలో ములాయం, మాయావతితో పాటు ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ పాల్గొననున్నారు