Friday, March 29, 2024
- Advertisement -

అయేధ్య‌లో మందిరంనిర్మానానికి భారీ విరాలం ప్ర‌క‌టించిన ఎమ్మెల్సీ బకల్‌ నవాబ్

- Advertisement -
SP MLC Bukkal Nawab says Ram Temple must be built in Ayodhya, will donate Rs 15 crore for construction

అయేధ్య‌లో రామ‌మందిరం నిర్మానం స‌మ‌స్య ఇప్ప‌టికీ కొనసాగుతోంది.అధికారంలోకి వ‌స్తే గుడి క‌ట్టిస్తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వాలు దీనిమీద మాట‌ను దాట‌వేశాయి. అదేమంటె స‌మ‌స్య కోర్టు విచార‌న‌లో ఉంది.

రాను రాను రామ‌మందిరాన్ని న‌ర్మించాల‌ని ముస్తింల నుంచి అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తోంది.ఇప్పుడ ఏకంగా ముస్లిం ఎమ్మెల్సీ గుడి నిర్మానానికి భారీ విరాలం ప్ర‌క‌టించ‌డంతో అది దేశ‌వ్యాప్తంగా వైర‌ల్‌గా మారింది.
ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ బకల్‌ నవాబ్ … రామ జన్మభూమిలో ఆలయం నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తానని ఆయన ప్రకటించారు.తనకు భూ పరిహారం కింద రానున్న రూ. 15 కోట్లకు మందిరం నిర్మాణానికి విరాళంగా ఇస్తానని తెలిపారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు.

{loadmodule mod_custom,Side Ad 1}

శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడు కాబట్టి ఇక్కడే రామమందిరం కట్టాల్సిందేన’ని నవాబ్‌ వ్యాఖ్యానించారు.హిందువులు ఈమాట అంటె సాదార‌నం. కానిసమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ యాదవ్‌కు సన్నిహితుడైన బకల్‌ నవాబ్‌ మందిర నిర్మాణానికి భారీ విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -