Thursday, April 18, 2024
- Advertisement -

రాజధానిపై టీడీపీ మాజీ మంత్రి గంటా సంచలన వ్యాఖ్యలు..

- Advertisement -

ఏపీ రాజధాని అంశంపై కొనసాగుతున్న గందరగోలం కొనసాగుతుండగా టీడీపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.విశాఖను ఆర్థిక రాజధానిని చేయాల గంటా డిమాండ్ చేశారు. విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయని.. ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని కోరారు.

ఇక అమరావతి విషయంలో మంత్రుల ప్రకటనలతో ప్రజలు, రైతుల్లో గందరగోళం నెలకొందని.. ఇప్పటికైనా రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -