Friday, March 29, 2024
- Advertisement -

భాజాపా తీర్థం పుచ్చుకున్న ఆ న‌లుగురు

- Advertisement -

టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్, టీజీ వెంకటేశ్ లు ఆ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయడం కోసం ఆసక్తి చూపుతోన్న వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. గాయం కారణంగా హాస్పిటల్‌లో చేరిన గరికపాటి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని జేపీ నడ్డా తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -