వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దూకనున్నారు. ఇడుపుల పాయలో పార్ల మెంట్ స్థానాలను ప్రకటించారు. నిన్న రాత్రి 9 మంది లోక్ సభ అభ్యర్థుల వివరాలను ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ మిగితా 16 సీట్లను ఈరోజు ప్రకటించారు.
తాజాగా మరో 16మంది అభ్యర్థుల జాబితాను నందిగం సురేశ్ విడుదల చేశారు. మొత్తం 25మంది అభ్యర్థుల జాబితాను చదివి వినిపించారు .
వైసీపీ నుంచి మొత్తం 25 స్థానాల్లో పోటీ పడే అభ్యర్థులు…
అరకు – గొడ్డేటి మాధవి
అమలాపురం -అనురాధ చింతా
అనంతపురం – తలారి రంగయ్య
బాపట్ల- నందిగం సురేష్
కర్నూలు – డాక్టర్ సంజీవ్ కుమార్
హిందూపురం – గోరంట్ల మాధవ్
కడప – అవినాష్ రెడ్డి
చిత్తూరు – నల్లకొండగారి రెడ్డప్ప
రాజంపేట – పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి
తిరుపతి – పీ దుర్గా ప్రసాద్
నంద్యాల – బ్రహ్మానందరెడ్డి
నెల్లూరు – ఆదాల ప్రభాకర్ రెడ్డి
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులరెడ్డి
నరసరావుపేట – లావు కృష్ణదేవరాయలు
గుంటూరు – మోదుగుల వేణుగోపాల్ రెడ్డి
మచిలీపట్నం – బాలశౌరి
విజయవాడ – పీ వరప్రసాద్
ఏలూరు – కోటగిరి శ్రీధర్
నర్సాపూర్ – రఘురామకృష్ణంరాజు
రాజమండ్రి – మరగాని భరత్
కాకినాడ – వంగా గీత
అనకాపల్లి – డాక్టర్ సత్యవతి
విశాఖపట్నం – ఎంవీవీ సత్యనారాయణ
విజయనగరం – చంద్రశేఖర్
శ్రీకాకుళం – దువ్వాడ శ్రీనివాస్